కాకతీయ కళాతోరణం వద్ద ధర్నా చేసినందుకు బీఆర్ఎస్ నేతల మీద కేసు

-

కాకతీయ కళాతోరణం వద్ద ధర్నా చేసినందుకు బీఆర్ఎస్ నేతల మీద కేసు నమోదు అయింది. కాకతీయ కళాతోరణం దగ్గర నిన్న నిరసన వ్యక్తం చేశారు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు.. ఈ నేపథ్యంలోనే వరంగల్ బీఆర్ఎస్ నేతలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు అయింది.

Case against BRS leaders for staging dharna at Kakatiya Kalathoranam

ఆందోళన చేయడం కోడ్ ఉల్లంఘనే అంటున్నది ఈసీ.. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో కేసు నమోదు చేశారు మిల్స్ కాలనీ పోలీసులు. దీంతో కాకతీయ కళాతోరణం వద్ద ధర్నా చేసినందుకు బీఆర్ఎస్ నేతల మీద కేసు నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news