BREAKING: కాంగ్రెస్ లోకి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి ?

-

కాంగ్రెస్ లోకి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి చేరనున్నట్లు సమాచారం అందుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డితో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి సమావేశం అయ్యారు.

Chairman Gutta Sukhender Reddy, Gutta Amit Reddy into Congress

బీఆర్ఎస్ నుంచి నల్గొండ లేదా భువనగిరి ఎంపీ టికెట్ ఆశించారు గుత్తా అమిత్ రెడ్డి. అయితే, దీనిపై గులాబీ బాస్ కేసీఆర్ రియాక్ట్ కానట్టు సమాచారం. ఈ తరుణంలోనే అలకతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్దం అయ్యారట అమిత్ రెడ్డి. భువనగిరి స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి పోటీకి అవకాశం ఉన్నది.దీనిపై ఇక వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news