జర్నలిస్ట్ వెంకటేష్ పైన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ అనుచరుల హత్యాయత్నం ?

-

చెన్నూరులో కాంగ్రెస్ గుండాల అరాచకానికి తెర దించారు. వాస్తవాలు ప్రచురించినందుకు ప్రజాజ్యోతి రిపోర్టర్ పైన హత్యాయత్నం చేశారు. ఇసుక మాఫియా, రేషన్ బియ్యం అక్రమ రవాణాపై వాస్తవాలు బయటపెట్టినందుకే దాడి జరిరిగిందని సమాచారం. జర్నలిస్ట్ వెంకటేష్ పైన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ అనుచరులు హత్యాయత్నం చేసినట్లు సమాచారం.

చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మరియు అతని అనుచరులు దొంగచాటుగా చేస్తున్న ఇసుక మాఫియా, రేషన్ బియ్యం అక్రమ దందాలపై వాస్తవాలు ప్రచురించినందుకు ప్రజా జ్యోతి రిపోర్టర్ జర్నలిస్ట్ వెంకటేష్ పైన ఎమ్మెల్యే వివేక్ ప్రధాన అనుచరులు, కాంగ్రెస్ గుండాల హత్యాయత్నం చేశారని స్థానికులు చెబుతున్నారు. దాడికి ప్రధాన సూత్రధారి మాజీ ఎమ్మెల్యే వివేక్ ప్రధాన అనుచరుడు, జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి అని చెబుతున్నారు. ఇప్పటికే చెన్నూరు నియోజకవర్గంలో 30 కి పైగా అక్రమ కేసులు నమోదు చేపించారట ఎమ్మెల్యే వివేక్. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news