వేరే పార్టీ వాళ్లని కాంగ్రెస్ లో చేర్చుకుంటే పెట్రోల్ పోసుకుంటాం – నల్గొండ కాంగ్రెస్

-

వేరే పార్టీ వాళ్లని కాంగ్రెస్ లో చేర్చుకుంటే పెట్రోల్ పోసుకుంటామని నల్గొండ కాంగ్రెస్ ఆందోళన చెందుతున్నారు. నల్గొండ జిల్లా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

Announcement of four more MP candidates from Congress

అయితే ఈ తరుణంలోనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్న వారిని చేర్చుకోవద్దని ఒకవేళ చేర్చుకుంటే పెట్రోల్ పోసుకుంటాం అంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news