BREAKING: రేవంత్‌ రెడ్డి అనుచరుడిపై 8 మంది దాడి !

-

BREAKING: రేవంత్‌ రెడ్డి అనుచరుడిపై 8 మంది దాడి చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి పై దాడి జరిగింది. హైదరాబాద్‌ లోని అన్నోజిగూడ డి మార్ట్ వద్ద కాంగ్రెస్ నేత సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డిపై దాడి చోటు చేసుకుంది.

congress-party-leaders-singireddy-srikanth-reddy-were-attacked

సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి పై 8 మంది దాడికి పాల్పడ్డారు. ఇక దీంతో ప్రస్తుతం శ్రీకర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు శ్రీకాంత్ రెడ్డి. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news