రైతు బంధు ఇక రాదు.. రేవంత్ రెడ్డి కుట్ర ఇదే – కేసీఆర్

-

రైతు బంధు ఇక రాదని.. రేవంత్ రెడ్డి కుట్ర ఇదే అంటూ కేసీఆర్ ఫైర్ అయ్యారు. రైతు బంధు ఇంక రాదు.. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేసి ఎలక్షన్ కమిషన్‌కు తెలియజేసి.. దాన్ని మళ్లీ ఆయనే బ్యాన్ చేసిండని ఆరోపణలు చేశారు కేసీఆర్. మెదక్‌లో హల్ది వాగును బ్రహ్మాండంగా హరీష్ రావు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నపుడే దాన్ని మల్లన సాగర్‌కు లింక్ చేసుకున్నాం.

kcr about raithu bandh in ec

బోలెడన్ని చెక్ డ్యా ములు కట్టుకున్నామన్నారు. కాళేశ్వరం నీళ్లతో దానికి లింక్ కలుపు కొని దాన్ని ఎండీ పోకుండా మీ పొలాలు పండే లాగా చేసుకున్నామని వివరించారు. దాన్ని అంత కూడా మునగకొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. తప్ప కుండ హల్దీ వాగును కాపాడాలని పిలుపునిచ్చారు కేసీఆర్. కామరెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించారని భారత దేశమంత 15 లక్షలు ఇస్తే.. కామారెడ్డి వాళ్లకు మోడీ 30 లక్షలు వేసిండు అంట కదా? అంటూ ప్రశ్నించారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news