BREAKING: బండి సంజయ్ మీద కాంగ్రెస్ రాళ్ళ దాడి !

-

BREAKING: బండి సంజయ్ మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు రాళ్ళ దాడి చేశారు. హుస్నాబాద్ రాములపల్లి గ్రామంలో ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రపై రాళ్లతో దాడి చేశాయి కాంగ్రెస్ శ్రేణులు. పొన్నం ప్రభాకర్‌ పై బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బండి సంజయ్ మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు రాళ్ళ దాడి చేశారు.

Congress stone attack on Bandi Sanjay

రాములపల్లి లో ఎంపీ బండి సంజయ్ పై టమాటలు కోడిగుడ్డులతో కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news