కేసీఆర్ ఇంట్లో భోజనం చేసిన కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబం.. కూతురు మెడికల్ కోర్సుకు ఆర్థిక సహాయం

-

తెలంగాణ ఆవిర్భవంలో మాజీ సీఎం కేసీఆర్ పాత్ర ఎనలేనిదనే చెప్పాలి. కేసీఆర్ 2001లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించారు. 2014 జూన్ 02న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. నేటికి 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. తాజాగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అమరులు త్యాగాలకు గుర్తు చేసుకున్నారు.

ఈ మేరకు ఆదివారం ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని ఆయన నందినగర్లోని తన ఇంటికి పిలిపించుకున్నారు. కిష్టయ్య
గంతో కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి తాను అండగా ఉంటానని వారికి
రు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన కిష్టయ్య కూతురు ప్రస్తుతం వీజీ చేస్తోంది. ఈ మేరకు కాలేజీలో కట్టాల్సిన ఫీజు కోసం కావలసిన రూ.24 లక్షల రూపాయల చెక్కును ఇవాళ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ అందజేసి వారితో కలిసి భోజనం చేశారు. అమ్మను కష్టపెట్టకుండా ంటూ కిష్టయ్య పిల్లలకు కేసీఆర్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news