పొంగులేటికి షాక్‌.. పాలేరు నుంచి తమ్మినేని పోటీ

-

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తరుణంలోనే కాంగ్రెస్‌ పార్టీతో తెగదెంపులు చేసుకున్న సీపీఎం పార్టీ..తన తొలి జాబితా విడుదల చేసింది. కాసేపటి క్రితమే సిపిఎం తొలి జాబితా విడుదల చేసింది. 14 మంది అభ్యర్థులతో జాబితాలో చోటు కల్పిస్తూ…సిపిఎం తొలి జాబితా విడుదల చేసింది. పాలేరులో తమ్మినేని వీరభద్రం, మిర్యాలగూడలో జూలకంటి రంగారెడ్డి బరిలో ఉండనున్నారు.

CPM party’s first list released today

కాంగ్రెస్ తో సిపిఎం పొత్తు కొలిక్కిరాని సంగతి తెలిసిందే. అయితే.. పాలేరులో తమ్మినేని వీరభద్రం బరిలో ఉండటంతో… పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి విజయం చాలా కష్టం కాబోతుంది. నిన్నటి వరకు పాలేరులో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి విజయం సులభంగా అందుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు పాలేరులో తమ్మినేని వీరభద్రం పోటీ చేస్తుండటంతో.. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి విజయం చాలా కష్టం కాబోతుంది. కాగా.. కాంగ్రెస్‌ పార్టీ తరఫున పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున కందాల పోటీ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news