BREAKING: కంటోన్మెంట్ అభ్యర్ధిని ప్రకటించిన బీజేపీ

-

Dr. TN Vamsha Tilak as candidate for BJP Cantonment: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్ధిని ప్రకటించింది బీజేపీ పార్టీ. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి గా డాక్టర్ వంశి తిలక్ పేరును ఖరారు చేశారు.

Dr. TN Vamsha Tilak as candidate for BJP Cantonment

కాగా… మొదటగా కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న దివంగత ఎమ్మెల్యే సాయన్న మరణించారు. అసెంబ్లీ ఎన్నికలు 2024 కంటే ముందు జరిగింది. ఇక అసెంబ్లీ ఎన్నికలలో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత గెలిచారు. అయితే.. లాస్య నందిత కారు ప్రమాదంలో మరణించారు. ఇక ఇప్పుడు పార్టీ ముఖ్యులు స్థానిక నేతలతో చర్చించిన అనంతరం దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదిత ను ఉప ఎన్నిక అభ్యర్థిగా అధినేత ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news