కరీంనగర్ ఎంపీగా ఈటల రాజేందర్ పోటీ ?

-

బీజేపీ పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటన చేశారు హుజురాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. బీజెపీ అధిష్టానం ఆదేశిస్తే కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తారని హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.

etala rajendhar, karimnagar

బుధవారం జమ్మికుంట పట్టణంలో బీజెపీ ముఖ్య కార్యకర్తల సమావేశం లో ఆయన మాట్లాడారు. రానున్న సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు చేరువలో ఉండి పోటీ చేసి గెలవాలనుకున్నారు. ప్రతి కార్యకర్తకు, నాయకునికి అండగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news