శంషాబాద్‌ నుంచి అయోధ్యకు తొలి విమాన సర్వీస్‌ ప్రారంభం !

-

శంషాబాద్‌ నుంచి అయోధ్యకు తొలి విమాన సర్వీస్‌ ప్రారంభం అయింది. జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అయోధ్యకు తొలి విమాన సర్వీసును ప్రారంభం అయింది. స్పైస్జెట్ తో హైదరాబాద్ నుంచి అయోధ్యకు కొత్త విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ప్రకటించింది.

First flight service started from Shamshabad to Ayodhya

హైదరాబాద్ నుంచి అయోధ్యకు SG611 విమానం 10:45 గంటలకు బయలుదేరి 12:45 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో SG616 విమానం అయోధ్య నుంచి 13:25 గంటలకు బయలుదేరి 15:25 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ నాన్ – స్టాప్ ఫ్లైట్ సర్వీస్ ప్రతి మంగళ, గురు, శనివారాల్లో బయలుదేరుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news