BREAKING: కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్

-

Former MLC Puranam Satish joins Congress: గులాబీ పార్టీకి మరో షాక్‌ తగిలింది. తాజాగా కాంగ్రెస్‌లో చేరారు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్. ఈ తరుణంలోనే.. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ ను ఆహ్వానించారు ఇంచార్జ్ దీపాదాస్ మున్షి.

Former MLC Puranam Satish joins Congress

పురాణం సతీష్ చేరిక సందర్భంగా చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, పెద్దపల్లి అభ్యర్థి వంశీ కృష్ణా పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news