డి.శ్రీ‌నివాస్ మృతి… ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి సంచలన నిర్ణయం

-

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పీసీసీ మాజీ అధ్య‌క్షుడు డి.శ్రీ‌నివాస్ కు (డీఎస్‌) అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వహించాలని.. తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. డీఎస్ కు అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌ల‌కు త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని సీఎస్‌ను ఆదేశించిన ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి.. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

Former PCC president D Srinivas was laid to rest with full formalities

కాగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మరణించారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న డి శ్రీనివాస్… ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. ఇవాళ ఉదయం 3 గంటలకు గుండెపోటు రావటంతో… మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మరణించారు. ఈ విషయాన్ని… ధర్మపురి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. కాగా డి శ్రీనివాస్… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా, పిసిసి చీఫ్ గా, మొన్నటి వరకు గులాబీ పార్టీలో రాజ్యసభ ఎంపీగా పనిచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news