మంత్రి పొంగులేటి ఏక్ నాథ్ షిండే అవుతాడు – గాదె ఇన్నయ్య

-

మంత్రి పొంగులేటి ఏక్ నాథ్ షిండే అవుతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు గాదె ఇన్నయ్య. తాజాగా ఓ ఛానెల్‌ కు ఇంటర్యూ ఇచ్చాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు గాదె ఇన్నయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎక్ నాథ్ షిండే అవుతాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు గాదె ఇన్నయ్య.

Gade Innaya about ponguleti srinivas reddy

బీజేపీతో ఒప్పందంలో భాగంగా ఎన్నికల ముందు పొంగులేటి…కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరి గెలిచాక తన ఎమ్మెల్యేలతో బీజేపీలోకి వస్తా అని ముందే హామీ ఇచ్చారని ఆరోపణలు చేశారు ఇన్నయ్య. పార్లమెంట్ ఎన్నికల తరువాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏక్ నాథ్ షిండే అవుతాడని బాంబ్‌ పేల్చాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు గాదె ఇన్నయ్య.

Read more RELATED
Recommended to you

Latest news