పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చిన గద్వాల్ ఎమ్మెల్యే

-

బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టత ఇచ్చారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి…. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టత ఇచ్చారు.

Gadwala MLA Bandla Krishnamohan Reddy has clarified that he will continue in the BRS party

అటు కాంగ్రెస్ గూటికి గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి వెళ్తున్నారు అనే వార్తల నేపత్యంలో కాంగ్రెస్ క్యాడర్ అలెర్ట్ అయింది. నాగర్ కర్నూల్ ఎంపి మల్లు రవి ఇంటికి వెళ్ళిన గద్వాల కాంగ్రెస్ ఇంఛార్జి సరిత తిరుపతయ్య.. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవదంట్టూ కన్నీళ్ళు పెట్టుకున్న సరిత…బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేరుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారట.

 

Read more RELATED
Recommended to you

Latest news