రేవంత్ కు షాక్…నేటి నుంచి హరీష్ రావు ఆలయాల యాత్ర..! !

-

తెలంగాణ రాష్ట్రంలో రుణ మాఫీ ఇష్యూ కొనసాగుతూనే ఉంది. ఈ ఇష్యూ రుణ రణంగా మారిపోయింది. ఈ తరుణంలోనే.. దేవాలయాల పర్యటనలో హరీష్ రావు బిబీ బిజీగా ఉన్నారు. ఇక ఇవాళ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి హైదరాబాద్ నివాసం నుండి బయలుదేరారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఆయన వెంట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు ఉన్నారు.

Harish Rao on a tour of temples

అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే ఇవాళ… చేవెళ్ల నియోజకవర్గంలో.. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ధర్నా నిర్వహించనున్నారు.ఇందులో గులాబీ పార్టీ నేతలతో పాటు రైతులు కూడా పాల్గొంటారు. అటు ఆలేరు నియోజకవర్గంలో… మాజీ మంత్రి హరీష్ రావు ధర్నాలో పాల్గొనడం జరుగుతుంది.  ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ నేతల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version