BREAKING : నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కు హరీష్ రావు ఫోన్

-

BREAKING : నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు ఫోన్ చేశారు. రైతులకు సాగునీటి కోసం రంగనాయక సాగర్ లోకి నీటిని పంపింగ్ చేయాలని ఈ సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు కోరారు.

Harish Rao phoned Irrigation Minister Uttam

మిడ్ మానేరు, అనంతగిరి రిజర్వాయర్ నుంచి 1.50 టి ఎం సి నీటిని పంప్ చేయాలని విన్నవించారు. అయితే.. హరీష్‌ రావు ఫోన్‌ కాల్‌ పై సానుకూలంగా స్పందించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీటి పారుదల శాఖ అధికారులతో చర్చించి నీటి విడుదల కు హామీ ఇచ్చారు మంత్రి ఉత్తమ్.

Read more RELATED
Recommended to you

Latest news