Red Alert: సెప్టెంబర్ 4 నుండి 9 వరకు మళ్లీ భారీ వర్షాలు… మళ్లీ మునగనున్న ఖమ్మం, విజయవాడ?

-

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్. సెప్టెంబర్ నాలుగు నుంచి మళ్లీ భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అంటే ఇవాల్టి నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. వరదల్లో దెబ్బతిన్న ఖమ్మం అలాగే విజయవాడ ప్రాంతాలకు ఈ భారీ వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరిగిందని వార్తలు వస్తున్నాయి.

Heavy rains again from September 4 to 9… Khammam, Vijayawada to be submerged again

ప్రజలు అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు.. ఇప్పుడే చేరుకోవాలని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాకా శనివారం నుంచి కురుస్తున్న వర్షాలకు ఖమ్మం అలాగే విజయవాడ నగరాలు మునిగిపోయిన సంగతి తెలిసిందే.ఇంకా కూడా ఈ రెండు నగరాలలో పరిస్థితిలు అదుపులోకి రాలేదు. వరదల్లో మునిగిపోయిన జనాలకు ఆహారం లేకుండా పోయింది. రెండు ప్రభుత్వాలు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాయి.

Read more RELATED
Recommended to you

Latest news