సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు

-

సికింద్రాబాద్ లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో.. బాబీ లాడ్జి వద్ద భారీ అగ్ని ప్రమాదం ప్రమాదం జరిగింది. ధమాకా సెల్ బట్టల దుకాణం లో ఒక్క సారిగా మంటలు చెలరిగాయి. దీంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి.

ఇక అక్కడే ఉన్న స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది…మంటలు అర్పుతున్నారు. అటు ప్రమాద ఘటన దగ్గర మంటలు ఎగసి పడుతున్నార. ఇప్పటికే దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో తొందరగా మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది యత్నిస్తున్నారు. ఇక భారీ అగ్ని ప్రమాదం లో లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందుతోంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news