మంత్రి కేటీఆర్ కు ఐటి నోటీసులు ?

-

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఐటీ శాఖ నోటీసులు అందజేసింది.  ఎన్నికల అఫిడబిట్ లో ఉన్న ఆస్తులకు సంబంధించిన వివరాలను అందజేయాలని 15  క్రింద నోటీసులు ఇచ్చింది  ఐటీ. ఎమ్మెల్యేగా ఎన్నికైన కేటీఆర్ ఐటీకి వివరాలను ఇవ్వకపోవడంతో నిషేదం ఉంటుంది. 

మంత్రి కేటీఆర్ కు ఐటి

సెప్టెంబర్ 17 లోపు  సమాధానం ఇవ్వాలని నోటీసులలో పేర్కొంది  ఐటీ శాఖ. 157 కింద నోటీసులు అందజేసింది. ఇంతకు ముందు కూడా కేటీఆర్ కి మనీలాండరింగ్ కేసులో  లీగల్ నోటీసులను పంపినట్టు సమాచారం. తనను కించపరిచే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని సుఖేష్ చంద్రశేఖర్ నోటీసుల్లో పేర్కొన్నారు. తాజాగా కేటీఆర్ కి నోటీసులు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కేటీఆర్ అమెరికాలోనే ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న రాఖీ పండుగకి కూడా భారత్ లో లేనట్టు సమాచారం. కేటీఆర్ ఈ నోటీసులపై ఏం స్పందిస్తారు ? ఏం మాట్లాడాతారు అనేది వేచి చూడాలి మరీ. 

Read more RELATED
Recommended to you

Latest news