మాదిగలు 10 వేలకు భార్యలను అమ్ముకుంటారు – కవ్వంపల్లి తమ్ముడు

-

మానకొండుర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నాడు. ఇప్పటికే ఓ మహిళ విషయంలో మానకొండుర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వివాదం తలెత్తింది. అయితే.. తాజాగా మానకొండుర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు కొత్త చిక్కులు వచ్చాయి.

kavvampalli-sathyanarayana-brother-comments-viral

మాదిగలు 10 వేల రూపాయలకు భార్యలను అమ్ముకుంటారంటూ మానకొండుర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తమ్ముడు సంచలన వాఖ్యలు చేశారు.
మాదిగలు సతీమణులను అమ్ముకుంటారనే అపఖ్యాతి ఉంది అంటూ వాఖ్యలు చేశారు. వెయ్యి ఇస్తే ఓటు, ఒంకోటి ఇస్తే మరోటి, ఇంకో సున్నా కలిపితే భార్యలను అమ్ముకుంటారు.. అలా చేయద్దు అంటూ మాదిగలకు సూచన అంటూ వివరించారు. అయితే… ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు దళిత సంఘాల నాయకులు.

Read more RELATED
Recommended to you

Latest news