BREAKING : నేడు తుల్జా భవాని అమ్మవారికి CM కేసీఆర్ ప్రత్యేక పూజలు

-

ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ మహారాష్ట్ర పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ నేడు ఉదయం పండరీపురంలోని విఠల్ రుక్మిణి ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేయనున్నారు.

11:30 గంటలకు సర్కోలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని… ఎన్సీపీకి చెందిన షోలాపూర్ జిల్లా నేత భగీరత్ బాల్కేతో పాటు పలువురిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించనున్నారు. తర్వాత తుల్జా భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి… నేరుగా హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news