కొత్తగూడెంలో ఘరానా మొగుడు..ఇద్దరితో పెళ్లి మరొకరితో అక్రమ సంబంధం

-

భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఘరానా మొగుడు వెలుగులోకి వచ్చాడు. ఇద్దరితో పెళ్లి మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు రావులదాసు అనే వ్యక్తి. ఒకరికి తెలియకుండానే మరొకరితో ప్రేమాయణం నడిపించాడు.

అయితే.. మోసపోయానని గ్రహించిన రెండో భార్య మధు మాధవి.. ఆందోళనకు దిగింది. 18 ఏళ్లుగా భర్తగా నటిస్తూ, రెండో భార్య మధు మాధవి నుంచి 25 లక్షలు లూటీచేశాడు రావులదాసు. భర్త బాగోతం తెలుసుకుని రామవరంలోని రావులదాసు ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది రెండో భార్య మధుమాధవి. ఇక తనకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగింది. బాధితురాలికి మద్ధతుగా దళితమహిళా సంఘాలు నిలిచారు. మరి దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news