ఢిల్లీ బయల్దేరిన కేటీఆర్, హరీశ్రావు.. కవిత రిలీజ్ ఖాయమా ?

-

తెలంగాణ మాజీ మంత్రులు కేటీఆర్ అలాగే హరీష్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. హుటా హుటిన ఇవాళ… ఢిల్లీకి బయలుదేరారు మాజీ మంత్రులు కేటీఆర్ అలాగే హరీష్ రావు. కేటీఆర్ తో పాటు… ఢిల్లీకి గులాబీ ఎమ్మెల్యేలు అటు నేతలు కూడా వెళ్తున్నారు. అయితే రేపు కల్వకుంట్ల కవిత జైలు నుంచి విడుదల కాబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

KTR, Harish Rao ,Delhi

ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో నేతలందరూ ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం. రేపు సుప్రీంకోర్టులో కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఈ బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో ఖచ్చితంగా కవితకు బెయిల్ వస్తుందని కొంతమంది అంటున్నారు. అందుకే పుట్టకూటిన గులాబీ నేతలు అందరూ ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం. దీనిపై రేపు మధ్యాహ్నం వరకు క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news