మంత్రి పొన్నం ప్రభాకర్ పై పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టిపిసి నుండి ఖమ్మం జిల్లాకు తరలిస్తున్న ప్లయ్ యాష్‌ లో మంత్రి పొన్నం ప్రభాకర్ కు ముడుపులు వస్తున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

Padi Kaushik Reddy’s sensational comments on Minister Ponnam Prabhakar

32 టన్నులతో వెళ్లాల్సిన లారీలో అధిక లోడుతో 80 టన్నులతో రోజు 250 లారీలలో రవాణా చేస్తున్నారని ఆగ్రహించారు. ఈ అక్రమ రవాణా స్కామ్ లో ప్రతిరోజు మంత్రి పొన్నంకు 50 లక్షలు ముట్ట చెబుతున్నారని ఆరోపణలు చేశారు. మంత్రి పొన్నంను వెంటనే మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ స్కాంపై సిబిఐ ఎంక్వయిరీ చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news