రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ప్రభాస్ మరో సినిమా..

-

బాహుబలి సినిమా తో ఫ్యాన్ఇండియన్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో బిజీ గా మారారు. అయితే ఆ తర్వాత ప్రభాస్ హీరో గా నటించి అంచనాల మధ్య విడుదలైన, సాహో మరియు రాదే శ్యామ్ సినిమాలు ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేకపోయాయి.

 

 

 

సాహో కనీసం కలెక్షన్ల పరంగా పరవాలేదు అనిపించినప్పటికీ రాధేశ్యామ్ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను కలిగించింది. సాహో కనీసం కలెక్షన్ల పరంగా పరవాలేదు అనిపించినప్పటికీ రాధేశ్యామ్ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను కలిగించింది. సాహో కనీసం కలెక్షన్ల పరంగా పర్వాలేదు అనిపించినా, రాధే శ్యామ్ మాత్రం డిస్టిబ్యూటర్ లకు భారీ నష్టాలను మిగిల్చింది.అయితే తాజా గా ప్రభాస్ తదుపరి సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. కెజిఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరో గా నీటిస్తున్న “సాలార్” సినిమా రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం లో ప్రభాస్ హీరో గా నటిస్తున్న “ఆది పురుష్” సినిమా కూడా ఇప్పుడు రెండు భాగాలుగా విడుదల చేయాలనీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news