తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

-

నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అని ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇవాళ ఆదిలాబాద్ లోని ఇందిర ప్రియదర్శని స్టేడియంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఇది ఎన్నికల సభ కాదు.. దేశంలో ప్రగతి ఉత్సవాలు జరుగుతున్నాయి. వికసిత్-భారత్ లక్ష్యంగా మా ుపాలన సాగుతోంది. ఇంత మంది ప్రజలు వికసిత్ భారత్ కోసం రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ.

తమ పాలనలో దేశం అభిచేశాం. పెవృద్ధి దిశగా సాగుతోందని ప్రధాని మోడీ వెల్లడించారు. 15 రోజుల్లో 5 ఎయిమ్స్ సంస్థలను ప్రారంభించామని తెలిపారు. రైతుల ఖాతాల్లో వేల కోట్ల నిధులను జమ చేశాం. పెద్ద బ్రిడ్జీలు, రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశాం. ఆత్మనిర్భర్  భారత్ నుంచి  వికసిత్ భారత్ వైపు అడుగు వేశామని తెలిపారు. వికసిత్ భారత్ కోసం 3వేలు సమావేశాలు నిర్వహించాం. పగలు-రాత్రి దీని కోసమే శ్రమిస్తున్నామని తెలిపారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news