తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి రవి రహేజా భారీ విరాళం

-

ప్రముఖ వ్యాపారవేత్త రవి రహేజా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధి కి రూ.5 కోట్ల భారీ విరాళం అందించారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి విరాళానికి సంబంధించినటువంటి చెక్కును అందజేశారు.

ఎన్నడూ లేనంతగా ఇటీవల కురిసిన వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. వరదలు, భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రజలను ఆదుకునేందుకు కార్పొరేట్ సంస్థలు, వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా కె. రహేజా కార్పొరేషన్ గ్రూప్ అధినేత కె.ర రవి రహేజా విరాళం అందించారు. ఈ సంస్థకు రియల్ ఎస్టేట్తో పాటు ఇతర విభాగాల్లో కూడా  పలు వ్యాపారాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news