పుదుచ్చేరి ఎంపీగా పోటీ చేయనున్న తమిళి సై

-

పుదుచ్చేరి ఎంపీగా పోటీ చేయనున్నారట తమిళి సై. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సంచలన నిర్నయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతికి లేఖను రాశారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై. ఆమె వచ్చేపార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

చెన్నై సెంట్రల్‌ నుంచి బీజేపీ పార్టీ తరఫున ఎంపీగా లేదా పుదుచ్చేరి ఎంపీగా పోటీ చేయనున్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై. అందుకే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై రాజీనామా చేశారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి గవర్నర్ గా కూడా రాజీనామా చేశారు తమిళి సై. వాస్తవానికి ఆగస్టు వరకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై పదవి కాలం ఉంది. కానీ ఎన్నికల కోసమే.. గవర్నర్ తమిళిసై రాజీనామా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news