సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు

-

సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. దసరా పండుగ వస్తున్న తరుణంలోనే… సింగరేణి ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్త అందించింది. 11 వ వేజ్‌ బోర్డు ఏరియర్స్‌ విడుదల చేసింది తెలంగాణ సర్కార్. ఇందులో భాగంగానే… మొత్తం 39,413 మంది సింగరేణి ఉద్యోగులకు రూ. 1,450 కోట్లు జమ చేసింది తెలంగాణ సర్కార్.

Telangana government sweet talk for Singareni workers
Telangana government sweet talk for Singareni workers

ఇక నిన్న సాయంత్రం నుంచి కార్మికుల బ్యాంక్‌ ఖాతాలో ఏరియర్స్‌ జమ చేసినట్లు వెల్లడించింది తెలంగాణ సర్కార్. ఈ లెక్కన ఒక్కో కార్మికుడి సగటున వారి హోదాను బట్టి ఖాతాలో రూ. 3.70 లక్షల ఏరియర్స్ జమకానుంది‌. త్వరలో దసరా, దీపావళి బోనస్‌ చెల్లింపులకు కూడా సింగరేణి సిద్ధమైంది తెలంగాణ సర్కార్. ఇక మొదటగా 11వ వేజ్‌ బోర్డు ఏరియర్స్‌ విడుదల చేసింది తెలంగాణ సర్కార్. కాగా… తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news