తెలంగాణకు కేంద్రం శుభవార్త.. పారాబాయిల్డ్ బియ్యం కొనుగోళ్లపై కీలక ప్రకటన

-

తెలంగాణకు కేంద్రం శుభవార్త.. పారాబాయిల్డ్ బియ్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది యాసంగి అలాగే వానకాలం సివిజన్లో తెలంగాణ రాష్ట్రం నుంచి 30 లక్షలు టన్నుల పారా బాయిల్డ్ బియ్యం సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్రానికి సూచనలు చేసింది కేంద్ర సర్కార్లు.

The central government has decided to procure 30 lakh tonnes of para-boiled rice

తాజాగా కేంద్ర సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణ రైతులకు మేలు జరుగుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కనీస మధుర ధర అలాగే 500 రూపాయల బోనస్ చెల్లించాలని ఈ సందర్భంగా కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి కోరారు. రైతుల నుంచి వెంటనే వరి ధాన్యాన్ని సేకరించాలని డిమాండ్ చేశారు. మరి దీనిపై రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news