కాంగ్రెస్‌లోకి 12 మంది BRS ఎమ్మెల్యేలు?

-

ఇవాళ తుక్కుగూడ సభలో కాంగ్రెస్ పార్టీలో 12 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు చేరనున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. నిన్నటి నుంచి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తుంది కాంగ్రెస్ సోషల్ మీడియా.

There is a strong campaign that 12 Rose Party MLAs will join the Congress party in Tukkuguda Sabha today.

కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య, తెల్లం వెంకట్రావు, అరికపూడి గాంధీ, కోవలక్ష్మి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారట. అలాగే మాణిక్ రావు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగుంట గోపీనాథ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది వట్టి ప్రచారమే అని గులాబీ పార్టీ తిప్పి కొడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news