5 రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల లెక్కలు ఇవే

-

 

ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది సిఈసి. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జనవరి 16 న ముగియనున్న అసెంబ్లీ పదవీ కాలం ముగియనుంది. గతంలో డిసెంబర్ 7 2018 లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

These are the calculations of assembly seats of 5 states
These are the calculations of assembly seats of 5 states

మధ్య ప్రదేశ్ లో 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 6 జనవరి తో మధ్యప్రదేశ్ అసెంబ్లీ పదవీ కాలం ముగియనుంది. గతంలో నవంబర్ 28, 2018 న ఎన్నికలు జరిగాయి. రాజస్తాన్ లో అసెంబ్లీ 200 స్థానాలు ఉన్నాయి. గతంలో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి డిసెంబర్ 7 , 2018 న ఎన్నికలు జరిగాయి. రాజస్థాన్ అసెంబ్లీకి 14 జనవరి తో ముగియనుంది అసెంబ్లీ పదవి కాలం. అటు ఛత్తీస్ ఘడ్ లో 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మిజోరాంలో 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news