BREAKING: అమిత్ షా మార్ఫింగ్ కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలు అరెస్ట్

-

అమిత్ షా మార్ఫింగ్ కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలు అరెస్ట్ అయ్యారు. మన్నే సతీష్ నవీన్ ,తస్లీమాను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. బిజెపి నేత ప్రేమేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు… ముగ్గురు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు.

Three Congress leaders arrested in Amit Shah morphing case

ఢిల్లీ పోలీసుల నోటీసుల కంటే ముందే హైదరాబాదులో కేసు నమోదు అయింది. రిజర్వేషన్ల విషయంలో బీజేపీ పై కాంగ్రెస్ నాయకులు ఫేక్ వీడియో క్రియేట్ చేశారని ఢిల్లీలో ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు.
కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జ్ పేరు మీద నోటీసులు ఇచ్చాయి. ఇక ఇవాళ ఈ కేసులో మన్నే సతీష్ నవీన్ ,తస్లీమాను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news