Thummala Nageswara Rao : నేడు కాంగ్రెస్ లోకి తుమ్మల

-

Thummala Nageswara Rao :  బిఆర్ఎస్ మాజీ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఇవాళ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ను తమ పార్టీలోకి రా రమ్మని కాంగ్రెస్ నేతలు ఆహ్వానాలు పలకడంతో ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

Thummala Nageswara Rao into Congress
Thummala Nageswara Rao into Congress

ఫార్మాట్ గా ఈరోజు మంచి రోజు కావడంతో కాంగ్రెస్ పార్టీలో చేరి 17న భారీ బహిరంగ సభ కు కూడా హాజరుకానున్నారు. కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ లో, ఖమ్మం లో పొంగులేటి, భట్టి విక్రమార్క లు తుమ్మల ఇంటికి వెళ్లి తమ పార్టీలోకి రా రమ్మని ఆహ్వానాలు పలికారు. ఈ తరుణంలోనే.. ఇవాళ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. తుమ్మలతో పాటు ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news