హైదరాబాద్‌ లో సొరంగం కలకలం..10 ఫీట్ల నాగు పాము ఎంట్రీ !

-

హైదరాబాద్‌ రాజేంద్రనగర్ లో సొరంగం కలకలం రేపింది. సొరంగం లో గుప్త నిధులు ఉండవచ్చంటూ…రాజేంద్రనగర్ లోని సొరంగం లోపలికి వెళ్లారు కొంత మంది యువకులు. అయితే.. ఈ తరుణంలోనే, 10 ఫీట్ల నాగు పాము ప్రత్యక్షం అయింది. భయంతో బయటకు పరుగులు తీసిన యువకులు… ప్రాణాలతో బయట పడ్డారు.

సొరంగం నుండి 10 ఫీట్ల నాగు పాము ప్రత్యక్షం అయింది. అత్తాపూర్ వద్ద పురాతన కట్టడమైన ముశక్ మహల్ లో సొరంగం కనుగొన్నారు ఈ యువకులు. ఫోటో షూట్ కోసం ముశక్ మహల్ కు చేరుకున్న యువకులు… దాని లోకి వెళ్లారు. అయితే… నాగు పాము బయటకు రావడంతో పక్కాగా గుప్త నిధుల ఉండవచ్చు అంటున్నారు స్థానికులు. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news