తెగించి కొట్లాడుదాం..బీజేపీ జెండా ఎగురవేద్దాం – విజయశాంతి

-

ఢిల్లీలో జరుగుతున్న ఈ మన భారతీయ జనతా జాతీయ పార్టీ కార్యవర్గ సమావేశాలు యావత్ భారతదేశంలో ప్రత్యేకించి మన దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుకు సమున్నత ఉద్దీపనాలు అవుతాయన్నారు.

మోదీజీ, అమిత్ షాజీ, నడ్డా జీ నేతృత్వంలో మన తెలంగాణలో అధ్యక్షులు సంజయ్ గారి నాయకత్వంలో బీజేపీని అధికారంలోకి తెచ్చుకుని తీరే సందర్భాలు బీజేపీ కార్యకర్తల తిరుగులేని హిందుత్వ స్ఫూర్తితో ఆసన్నం అవుతున్నాయని తెలిపారు. తెగించి కొట్లాడుదాం హిందూ బంధువులారా… త్యాగాలకు తగ్గమని చెబుదాం… కాషాయ జెండా ఎగరేసి తీరుదామని స్పష్టం చేశారు విజయ శాంతి.

Read more RELATED
Recommended to you

Latest news