హైదరాబాద్‌ లో వాటర్ ట్యాంకర్ బీభత్సం..3 ఏళ్ల చిన్నారి మృతి

-

హైదరాబాద్‌ లో వాటర్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే 3 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌ లోని రాజేంద్రనగర్ వాటర్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చి…కారును ఢీ కొట్టింటి వాటర్‌ ట్యాంకర్.

Water tanker disaster in Hyderabad

దీంతో కారులో ప్రయాణిస్తున్న 3 సంవత్సరాల చిన్నారి అక్కడిక్కడే మృతి చెందింది. అంతేకాదు…నలుగురుకి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందుతోంది. బాధితులు పాత బస్తీకి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. హిమాయత్ సాగర్ సర్వీసు రోడ్డులో ఈ ఘటన జరిగింది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని…దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news