Hyderabad: రేపు మళ్లీ వైన్స్ షాప్ లు బంద్ !

-

Hyderabad: రేపు మళ్లీ వైన్స్ షాప్ లు బంద్ కానున్నాయి. మందుబాబులకు హైదరా బాద్ నగర పోలీసులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. రేపు హనుమాన్ జయంతి సందర్భంగా నగర వ్యాప్తం గా మద్యం దుకాణాలు, బార్లు మూసి వేయాలని అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు.

Wine shops to be closed on tues day

కాగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హనుమా న్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే సంబంధిత అధికా రులు ఆయా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే మ ద్యం విక్రయాలను నిలిపి వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పర్వదినాలు, పండుగ దినాల్లో రాష్ట్రంలో మద్యం షాపులు మూసివే యడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే లోక్ సభ ఎన్నికలు కూడా ఉండటం తో ఎలాం టి వివాదాలు, మత ఘర్షణ లకు తావు ఉండకూడదని పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకుంది..

Read more RELATED
Recommended to you

Latest news