వేణు స్వామికి బిగ్‌ షాక్‌..రేవంత్‌ సర్కార్‌కు జర్నిలిస్టులు ఫిర్యాదు !

-

Women Journalists of Telangana Film: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామికి బిగ్‌ షాక్‌ తగిలింది. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి రేవంత్‌ సర్కార్‌కు జర్నిలిస్టులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకు హైదరాబాద్ బుద్దభవన్ లో తెలంగాణ మహిళా కమిషన్ ను కలిశారు తెలంగాణ ఫిలిం మహిళా జర్నలిస్టులు.

Women Journalists of Telangana Film met the Telangana Women’s Commission at Buddha Bhavan

సోషల్ మీడియాలో మహిళ జర్నలిస్టుల పై వస్తున్న ట్రోలింగ్స్ & వేణు స్వామీ వ్యవహారం పై మహిళ కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ళ శారదను కలిసి పిర్యాదు చేశారు మహిళా జర్నలిస్టులు. ముఖ్యంగా సెలబ్రీటీల జాతకాలు చెబుతూ.. రచ్చ చేస్తున్న వేణు స్వామీ వ్యవహారం పై మహిళ కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ళ శారదను కలిసి పిర్యాదు చేశారు మహిళా జర్నలిస్టులు.

Read more RELATED
Recommended to you

Latest news