కాంగ్రెస్ పార్టీలో చేరనున్న వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ?

-

వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి..కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, పార్టీ మార్పుప్తె ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి స్పష్టత ఇవ్వనున్నారు. ఇవాళ ఉదయం 11:00 రాయదుర్గంలో కాపు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యచరణ ప్రకటించనున్నారు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.

YCP MLA Kapu Ramachandra Reddy to join Congress party

నిన్న సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డిని భేటీ అయిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి… రెండు గంటల పాటు మంతనాలు జరిపారు. అయితే.. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరికప్తె స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇటీవలే వ్తెసీపీ అధిష్టానం ప్తె ధిక్కార సర్వం వినిపించారు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాలలో బరిలో ఉంటామని ఇప్పటికే కాపు రామచంద్రారెడ్డి , సతీమణి భారతి ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news