ఈనెల 25వ తేదీ నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

-

Telangana : తెలంగాణ రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలెర్ట్. ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలు ఈనెల 25 నుంచి నిర్వహించనున్నట్లు సొసైటీ డైరెక్టర్ శ్రీహరి తెలిపారు. మే 2వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు మరో సెషన్ ఉంటుందని చెప్పారు. https://www.telanganaopenschool.org/ వెబ్సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news