కొడుకును కోరిక తీర్చమని టార్చర్ చేసిన పిన్ని.. చివరికి ప్రెగ్నెన్సీ వచ్చాక !

-

ప్రస్తుతం కాలంలో అక్రమ సంబంధాలు, వాటి కారణంగా హత్యలు ఇలా ఎన్నో జరుగుతున్నాయి. వాయి, వరుస లేకుండా..వరుసకు కొడుకు అయ్యే వారితో కూడా కొంత మంది అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే తమిళ నాడులోని ఈరోడ్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పిన్నితో ఆమె కొడుకు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

ఇంతలో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం బయటకు రాకూడదనే ఉద్దేశ్యంతో.. పిన్నినే హత్య చేయాలని అనుకున్నాడు ఆ యువకుడు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. నిందితుడు ధనరాజ్‌ అతని పిన్ని తమ కుటుంబంతో.. ఈరోడ్‌ పట్టణంలో ఉంటున్నారు. తన పిన్ని సెల్వి అనే మహిళ స్థానికంగా ఉన్న ఓ ఫ్యాక్టరీలో పని చేస్తుంది. ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చి.. ఒంటరిగా హాస్టల్‌ లో ఉంటుంది. అయితే.. ఆమెను ప్రతి రోజు ధనరాజ్‌.. ఫ్యాక్టరీ నుంచి హాస్టల్‌ దగ్గర వదిలి వేసేవాడు.

అయితే.. ఈ నేపథ్యంలోనే వారి మధ్య చనువు పెరిగి.. అక్రమ సంబంధానికి తెర లేపింది. ఇంకేంటి ప్రతి రోజూ.. తన స్నేహితుడి రూంకు తీసుకుని పోయి… పిన్నితో ధనరాజ్‌ కామ వాంఛ తీర్చుకునే వాడు. ఈ నేపథ్యంలోనే.. ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చింది. అయితే… ఈ విషయం బయటకు రాకూడదని.. ఆమెను ఓ చెరువు కొట్టి పడేశాడు. అయితే.. ఆమెను స్థానిక జాలర్లు కాపాడి.. పోలీసులకు అప్పగించారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news