మటన్ షాప్ ఓనర్ తో అఫైర్.. చివరికి ఆ మటన్ కత్తికీ పని..!

-

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని కోపంతో ఏకంగా ఒక మటన్ షాప్ వ్యాపారి భార్య ప్రియుడిని దారుణంగా మటన్ కత్తితో నరికి చంపిన ఘటన కరీంనగర్లో వెలుగులోకి వచ్చి ఒక్కసారిగా స్థానికులు అందరినీ తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఈ మధ్య కాలంలో ఇలా వివాహేతర సంబంధం నేపథ్యంలో జరుగుతున్న హత్యలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి అనే విషయం తెలిసిందే. మనుషుల ప్రాణాలు తీస్తే కఠిన శిక్షలు పడతాయని భయం ఒక్కరిలో కూడా కనిపించడం లేదు.Wife kills husband with her lover in madhya pradesh

వివరాల్లోకి వెళితే… హుస్సేన్ పూర్ కు చెందిన మటన్ వ్యాపారి సయ్యద్ అఫ్జల్ భార్య తో మరో మటన్ వ్యాపారి ఎండి వలీం పాషా పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధానికి తెరలేపాడు. కొన్ని రోజులపాటు భర్తకు తెలియకుండా ఇద్దరు కలుసుకునే వారు. కానీ ఒకరోజు నిజం బయట పడడంతో.. భర్త సయ్యద్ అఫ్జల్ ఉన్మాదిగా మారిపోయాడు. చివరికి భార్య ప్రియుడిని దారుణంగా నరికి చంపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news