టోక్యో ఒలంపిక్స్ : క్వార్టర్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన భారత మహిళల హాకీ జట్టు

-

టోక్యో ఒలంపిక్స్ క్రీడల్లో భారత మహిళ హాకీ జట్టు… దుమ్ము లేపుతోంది. ఇవాళ మ్యాచ్ లో నెగ్గి భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. హాకీ చరిత్రలోనే తొలిసారిగా క్వార్టర్ ఫైనల్స్ లో అడుగు పెట్టింది భారత మహిళల హాకీ జట్టు.

పూల్ స్టేజ్ లో గ్రేట్ బ్రిటన్ ఐర్లాండ్ పై భారత హాకీ జట్టు ఘన విజయం సాధించింది. 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించిన భారత హాకీ జట్టు నేరుగా క్వార్టర్స్ పోరులోకి ఎంటర్ అయింది. రూల్స్ ప్రకారం భారత్ టాప్ -4 లో ఉండటంతో తో ఒలంపిక్స్ క్వార్టర్స్ లోకి చాలా సులువుగా అడుగు పెట్టింది. ఇక ఈ క్వార్టర్ ఫైనల్స్ లో దిగ్గజ ఆస్ట్రేలియా జట్టుతో భారత హాకీ జట్టు తలపడనుంది. ఇక ఈ మ్యాచ్ లో గెలిస్తే సెమీ స్కోర్ లోకి భారత మహిళల హాకీ జట్టు దూసుకుపోతుంది. ఇక ఆ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news