సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఉద్రిక్తత !

-

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజక వర్గంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కొడంగల్‌లోని ఆర్బీ తండాలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యక్తిరేకంగా తండా వాసులు…ఆందోళన చేపట్టారు. తమ గ్రామాల్లో ఫార్మా కంపెనీ వద్దంటూ ఆందోళన చేస్తున్నారు గ్రామస్థులు. ఆందోళన కారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు పోలీసులు.

The residents of Tanda who personally agitated for the establishment of a pharma company in RB Tanda in Kodangal

అయినా కూడా..వినకుండా..కొడంగల్‌లోని ఆర్బీ తండాలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యక్తిరేకంగా తండా వాసులు…ఆందోళన చేపట్టారు.ఈ తరుణంలోనే.. కొడంగల్‌లోని ఆర్బీ తండాలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యక్తిరేకంగా ఆందోళన చేస్తున్న తండా వాసులుపై లాఠీఛార్జ్ చేశారట పోలీసులు. దీంతో…పోలీసులు, తండా వాసుల మధ్య వాగ్వాదం నెలకొంది. దీనికి సంబంధించిన సంఘటన ఇప్పుడు వైరల్‌ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news