నేటి నుంచే సౌతాఫ్రికా-ఇండియా మూడో టెస్టు..జట్ల వివరాలు ఇవే

-

ఇవాళ సౌతాఫ్రికా వర్సెస్‌ ఇండియా జట్ల మధ్య మూడో టెస్ట్‌ జరుగనుంది. ఈ చివరి టెస్ట్‌ మ్యాచ్‌… సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌ వేదికగా ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1.30 గంటల ఈ మ్యాచ్‌ ప్రారంభం అవుతుంది. అయితే.. టాస్‌ గెలిచిన జట్టు మొదట.. బ్యాటింగ్‌ ఎంచుకునే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక రెండో టెస్ట్‌ లో గెలిచిన సౌతాఫ్రికా… మంచి ఊపులో ఉండగా.. మూడో టెస్ట్‌ గెలిచి… సీరిస్‌ సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. అయితే.. గాయంతో రెండో టెస్ట్‌ కు దూరమైన విరాట్‌ కోహ్లీ… చివరి టెస్టు లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

సౌతాఫ్రికా : డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్‌రామ్, కీగన్ పీటర్సన్, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, టెంబా బావుమా, కైల్ వెర్రెయిన్ (WK), మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్గిడి, డువాన్ ఒలివియర్

ఇండియా : కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే, రిషబ్ పంత్ (వికెట్), ఆర్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ

Read more RELATED
Recommended to you

Latest news