మహేష్ బాబు తో ఆ జ్ఞాపకాలు మరిచిపోలేను : ప్రీతి జింటా

-

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ ప్రీతి జింటా హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం రాజకుమారుడు. సరిగ్గా 21ఏళ్ల క్రితం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లో మర్చిపోలేనిది. ఎంతోమంది అభిమానులను సంపాదింది పెట్టింది రాజకుమారుడు సినిమా. సినిమాలో ప్రీతిజింతా మహేష్ బాబుల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ప్రేక్షకులకు అయింది. అయితే రాజకుమారుడు సినిమా విడుదలై నిన్నటి 21 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా… చిత్ర బంధం సహా హీరో మహేష్ బాబు ఈ సినిమా యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

ఇక తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా రాజకుమారుడు సినిమా 21 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సినిమాలో అవకాశం ఇచ్చినందుకు మహేష్ బాబు రాఘవేంద్ర రావు కి కృతజ్ఞతలు తెలిపారు ప్రీతి జంట. మీతో పని చేసిన అనుభవం ఎంతో గొప్పది ఆ జ్ఞాపకాలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటాను అంటూ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news