టాలీవుడ్‌లో విషాదం.. నిర్మాత మృతి

-

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు.

ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. అయితే తాజాగా ఫిల్మ్ ఫెడరేషన్ మాజీ ప్రెసిడెంట్ కొమ్మరం వెంకటేష్ బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయారు. జూనియర్ ఆర్టిస్టుగా సినిమా జీవితాన్ని ప్రారంభించిన ఆయన… ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గా పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆయన మృతి పట్ల.. టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news